ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎస్సై

ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎస్సై

కావలి రూరల్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాజీబాబు శుక్రవారం  కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.



google+

linkedin