దగదర్తి మండలం మనుబోలుపాడు కు చెందిన రవీంద్ర నాయుడు గారి సంవత్సరీకం కార్యక్రమం సోమవారం నెల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని రవీంద్ర నాయుడు గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)


