వెంకారెడ్డి కి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

వెంకారెడ్డి కి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణం ముసునూరు రాఘవేంద్ర కాలనీ కి చెందిన పాలవల్లి వెంకారెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం వారి నివాసానికి చేరుకొని, వెంకారెడ్డి భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.







google+

linkedin