ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే,కలెక్టర్.
కావలి నియోజకవర్గంలో వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆరోగ్యశ్రీ వర్తించక ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్న 19 మంది లబ్ధిదారులకు శనివారం రూ.13, 15,306 చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ ఆనంద్ అందజేశారు
నియోజకవర్గంలో ఇప్పటివరకు 146 మంది లబ్ధిదారులకు గాను కోటి ఇరవై ఒక్క లక్ష 9వేల 525 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.