Home
- KAVALI MLA
- జడ్పి సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
జడ్పి సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
జడ్పి సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
నెల్లూరులో జరిగిన జడ్పీ సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బుధవారం పాల్గొన్నారు. పహాల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి లో మృతి చెందిన అమరవీరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.