ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కావలి కీర్తి ప్రతిష్టలను పెంచిన శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీ విద్యార్థులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అభినందించారు. అత్యుత్తమ మార్కుల సాధించిన విద్యార్థులు ఆదివారం కావలి ఎమ్మెల్యేను కలిశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 991/1000 మార్కులతో ద్వితీయ స్థానంలో, కావలి పట్టణంలో మొదటి స్థానంలో నిలిచిన శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల విద్యార్థిని యస్ కె.సోనియా సుల్తానాను, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు బి.చైతన్య 464/470, ఐ.రీతుప్రియలను 464/470, యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
Home
- KAVALI MLA
- ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కావలి కీర్తి ప్రతిష్టలను పెంచిన శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజీ విద్యార్థులను కావలి ఎమ్మెల్యే అభినందించారు