కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం ఎంపీటీసీ జంపాని శ్రీనివాసులు కుమార్తె ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం అల్లిగుంటపాలెంలోని వారి నివాసానికి చేరుకుని శ్రీనివాసులు ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం ఎంపీటీసీ జంపాని శ్రీనివాసులు కుమార్తె ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం అల్లిగుంటపాలెంలోని వారి నివాసానికి చేరుకుని శ్రీనివాసులు ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



google+

linkedin