దమయంతి గారికి నివాళులు అర్పించిన కావలి శాసనసభ్యులు

 దమయంతి గారికి నివాళులు అర్పించిన కావలి శాసనసభ్యులు

కావలి పట్టణ టీడీపీ ముఖ్య నాయకులు, కాపు నేత దేవరకొండ శ్రీను అమ్మమ్మ మండలి దమయంతి గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం దమయంతి గారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts