రెడ్ క్రాస్ ప్రతినిధులు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఆదివారం కలిసి సత్కరించి, రెడ్ క్రాస్ సాధించిన మెడల్స్, ట్రోఫీ లను ఆయన చేతులమీదుగా అందుకున్నారు

2023-24, 2024-25 సంవత్సరాలకు గాను కావలి రెడ్ క్రాస్  రక్త కేంద్రం ద్వారా నిర్వహించిన శిబిరాలకు 5 అవార్డులు లభించాయి.  ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఆదివారం కలిసి సత్కరించి, రెడ్ క్రాస్ సాధించిన మెడల్స్, ట్రోఫీ లను ఆయన చేతులమీదుగా అందుకున్నారు.. రెడ్ క్రాస్ సభ్యులను ఆయన అభినందించారు...




google+

linkedin