పోలేరమ్మను దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే 08-08-2025
దగదర్తి మండలం తడకలూరు గ్రామంలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం రాత్రి దర్శించుకున్నారు. పోలేరమ్మ తల్లి 9వ వార్షికోత్సవ కార్యక్రమం తడకలూరు టీడీపీ నాయకుడు జలదంకి శ్రీహరి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవి కుమార్ చౌదరి, దగదర్తి మండల పార్టీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు, స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)











