కావలి పట్టణం నార్త్ జనతాపేటకు చెందిన కూరపాటి మాల్యాద్రి - జ్యోతి దంపతుల కుమార్తె మనీషా వివాహ నలుగు కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు

కావలి పట్టణం నార్త్ జనతాపేటకు చెందిన కూరపాటి మాల్యాద్రి - జ్యోతి దంపతుల కుమార్తె మనీషా వివాహ నలుగు కార్యక్రమం శనివారం వారి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కండ్లగుంట మధుబాబు నాయుడు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin

Popular Posts