35వ వార్డుకు చెందిన ఉప్పాల సుధాకర్ తల్లి శేషమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే గారు ఆదివారం వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు

కావలి పట్టణం 35వ వార్డుకు చెందిన ఉప్పాల సుధాకర్ తల్లి శేషమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం వారి నివాసానికి చేరుకొని ఆమె భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..







google+

linkedin

Popular Posts