కావలి గ్రామ దేవత శ్రీ కలుగోళ శాంభవి దేవి దేవస్థానం నందు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శరన్నవ రాత్రి మహోత్సవాలకు సంబందించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం ఆవిష్కరించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.. ఆలయ ఈవో రాధాకృష్ణ, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Home
- KAVALI MLA
- శ్రీ కలుగోళ శాంభవి దేవి దేవస్థానం నిర్వహించే శరన్నవ రాత్రి మహోత్సవాలకు సంబందించిన కరపత్రాలను కావలి ఎమ్మెల్యే మంగళవారం ఆవిష్కరించారు