మహేంద్ర కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే 13-04-2026

మహేంద్ర కు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే 13-04-2026

కావలి పట్టణం క్రిస్టియన్ పేటకు చెందిన మతుకుమల్లి నారాయణ స్వామి కుమారుడు మహేంద్ర అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు సోమవారం వారి నివాసానికి చేరుకొని మహేంద్ర పార్ధీవ దేహాన్ని దర్శించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.





google+

linkedin

Popular Posts