కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు సోమవారం రాముని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని మహానాడు కార్యక్రమానికి వెళుతూ కావలి టీడీపీ కార్యాలయానికి విచ్చేసిన జగ్గయ్యపేట ఎమ్మెల్యేను కావలి ఎమ్మెల్యే గారు శాలువాతో సత్కరించారు..
Subscribe to:
Post Comments (Atom)