వంగవీటి మోహన రంగా గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జులై 2వ తేదీన జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసినదిగా వంగవీటి మోహన రంగా గారి కుమారుడు వంగవీటి రాధ క్రిష్ణా గారిని కావలి శాసనసభ్యులు కలిసి ఆహ్వానించారు

 కావలి పట్టణ నడిబొడ్డున మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు పై ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ఆణిముత్యం వంగవీటి మోహన రంగా గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జులై 2వ తేదీన జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనవలసినదిగా వంగవీటి మోహన రంగా గారి కుమారుడు వంగవీటి రాధ క్రిష్ణా గారిని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, కావలి కాపు నేతలు, రంగా అభిమానులు విజయవాడలో సోమవారం కలిసి ఆహ్వానించారు. తప్పక విచ్చేస్తానని రాధ క్రిష్ణ గారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు..



google+

linkedin