పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం రాత్రి పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కావలి టీచర్స్ కాలనీకి చెందిన పువ్వాడ శ్రీనివాసులు - హైమావతి దంపతుల కుమార్తె మృదుల వివాహ రిసెప్షన్ బృందావనం కాలనీ కళ్యాణమండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి జనతాపేటకు చెందిన కోటిమిరెడ్డి విజయలక్ష్మి - మహేష్ రెడ్డి దంపతుల కుమారుడు మహేష్ రెడ్డి వివాహం కలయిక కళ్యాణమండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి పట్టణానికి చెందిన న్యాయవాదులు దేవరపల్లి వేణుగోపాల్ రెడ్డి - శీనమ్మ దంపతుల కుమార్తె డాక్టర్ రమ్య వివాహం కేవిఆర్ కన్వెన్షన్ నందు జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి అరటి తోటకు చెందిన బూసి మస్తానమ్మ - బూసి వెంకటేశ్వర్లు దంపతుల మనవరాలు ప్రసన్న వివాహం కావలి టీటీడీ కల్యాణ మండపంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..