కావలి పట్టణానికి చెందిన అనుమలశెట్టి బద్రీనాథ్ - శైలజ, గుంటూరు శ్రీనివాసరావు - కృష్ణప్రియ ల మనుమరాలు, గుంటూరు వైష్ణవి - వంశీల కుమార్తె బారసాల, నామకరణం, ఉయ్యాల వేడుక కార్యక్రమం కావలి పట్టణంలోని హోటల్ ఎస్సార్ పార్క్ లో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కావలి అధ్యక్షులు తటవర్తి వాసు, టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, తిరివీధి ప్రసాద్, తటవర్తి వాసు, కోట రమేష్, తదితరులు పాల్గొన్నారు..
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)
