సాక్షి ఛానల్ లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. సెల్ఫీ పాయింట్ వద్ద నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కావలి పట్టణ టిడిపి మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం మాట్లాడారు. మహిళలు పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని, సాక్షి టీవీ ఛానల్ మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Home
- KAVALI MLA
- సాక్షి ఛానల్ లో మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ కావలి కూటమి పార్టీల మహిళలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశారు
Popular Posts
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)








