బోగోలు మండలం పాత బిట్రగుంట కు చెందిన కుందుర్తి తిరుపతి - నారాయణమ్మ దంపతుల కుమారుడు భానుచందర్ వివాహ రిసెప్షన్ గురువారం రాత్రి కావలి పట్టణంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే
ప్రతి ఇంటికీ త్రాగు నీరు అందేలా కృషి చేద్దామని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు..
నెల్లూరు జిల్లా....దగదర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథి పాల్గొన్న ఎమ్మెల్యే . రాష్ట్ర టిడిపి కార్యదర్శి పమిడి రవికుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ...
కావలి మండలం రుద్రకోటలోని RTO కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు...
ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఎమ్మెల్యే కావ్య
కావలి పట్టణంలోని పాతూరులో ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణాల శంకుస్థాపనలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
దగదర్తి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జంపాని కుమార్ కావలి ఎమ్మెల్యే గారిని కలిసి బొకే అందజేశారు
మన M L A గారి గురించి ఒక అభిమాని రాసిన స్టోరీ
క్రిష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ సమావేశంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి.
పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు
కావలి పట్టణంలో ది కావలి కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే
జమ్మలపాలెం లోని SVR గార్డెన్స్ లో నారావారి వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి రెడ్డి గారు
రమేష్ వివాహం వెంకటేశ్వర పురం లో శనివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని వరుడిని ఆశీర్వదించారు..
123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు